ఇటీవల వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇద్దరి లోకం ఒకటే. అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాకు జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.
from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT
0 Comments